News
భారీగా వెయ్యి నోట్ల పట్టివేత
రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే గడువు పూర్తయినా.. లెక్కలు చూపించలేని కొంతమంది వాటిని తమ దగ్గరే ఉంచుకున్నారు. చత్తీస్గఢ్లో అధికారులు శనివారం భారీగా వెయ్యినోట్లను సీజ్ చేశారు. భానుప్రతాప్పూర్లో ఓ వ్యక్తి దగ్గర భారీగా రద్దయిన నోట్లు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. 19 లక్షల విలువైన వెయ్యినోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు సంబంధించిన డబ్బుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








